Vande Bharat Express: సికింద్రాబాద్‌&విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

6 months ago 47
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైలును ప్రారంభిస్తారు. వారంలో గురువారం మినహా ఆరు రోజులు ఈ రైలు పరుగులు తీయనుంది.
Read Entire Article