UPSC Civils 2023 Results : సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, దోనూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంక్

5 months ago 63
UPSC Civils 2023 Results : యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు.
Read Entire Article