Telangana Assembly Sessions Live News : అసెంబ్లీ వేదికగా 'శ్వేత పత్రం' & వాడీవేడిగా చర్చ నడిచే అవకాశం!

8 months ago 253
Telangana Assembly Session Live Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ఉంటుంది. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది.
Read Entire Article