Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

4 months ago 196
Siddipet : రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎలక్షన్ సంబంధిత శిక్షణ వెళ్లి అస్వస్థతకు గురైన టీచర్...చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.
Read Entire Article