Santosh Kumar On Land Issue : రాజకీయ దురుద్దేశంతోనే భూకబ్జా కేసు, ఎలాంటి విచారణకైనా సిద్ధం& మాజీ ఎంపీ సంతోష్ కుమార్

5 months ago 71
Santosh Kumar On Land Issue : భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ స్పందించారు. తాను షేక్ పేటలో 904 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశానని, గత 32 ఏళ్లుగా ఎలాంటి న్యాయవివాదం లేదన్నారు. రాజకీయ కక్షతో బురద జల్లాలని ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని ఆరోపించారు.
Read Entire Article