Sangareddy District : నిబంధనల ఉల్లంఘన...! 5 మైనింగ్ కంపెనీలు మూసివేత, 22 లక్షల జరిమానా

6 months ago 181
Sangareddy District News: నిబంధనలు ఉల్లంఘించిన పలు మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా అధికారులు. ఐదు కంపెనీలను మూసివేయటంతో పాటు రూ. 22 లక్షల జరిమానాను విధించారు.
Read Entire Article