Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో బోల్తా కొట్టిన కారు, బయటపడ్డ 2 కింటాళ్ల గంజాయి
Sangareddy Crime : ప్రమాదానికి గురైన కారులో 2 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారుగా రూ.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏపీ,ఒడిశా సరిహద్దు నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లాలో పట్టుబడింది.