Sangareddy Crime : చోరీ సొత్తు పంపకాల్లో గొడవ, బాలుడ్ని హత్య చేసి సెల్ టవర్ పై ఆత్మహత్య!
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం జరిగింది. చోరీ సొత్తు పంపకంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడ్ని హత్య చేశాడు. అనంతరం సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్నాడు.