Sangareddy Crime : ఒంటరి మహిళలే ఆ స్వామీజీ టార్గెట్, పూజల పేరుతో బంగారం చోరీ ఆపై ఘోరం

5 months ago 158
Sangareddy Crime : పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించి సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళను హత్య చేశాడో దొంగ స్వామీజీ. ఈ నకిలీ స్వామి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, మాయమాటలతో నమ్మించి వారి వద్ద బంగారం చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article