Sangareddy ATM Robbery: సంగారెడ్డిలో మూడు ఏటిఎంలలో దోపిడీ, 28లక్షల అపహరణ
Sangareddy ATM Robbery: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఒకే రోజు మూడు ఏటీఎంలు పగలగొట్టి, సుమారుగా 28 లక్షలను దుండగులు దోచుకున్నారు.