Ration Rice Fraud : దారి మళ్లిన రేషన్ బియ్యం, సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా మిల్లుకే!

5 months ago 142
Ration Rice Fraud : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నేరుగా రైస్ మిల్లులకు పోతున్నాయి. కరీంనగర్ లో సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా రైసు మిల్లుకే రేషన్ బియ్యం రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీఎంఆర్ లోటు పూడ్చుకునేందుకు రైల్ మిల్లర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article