Prof Kodandaram : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పెన్షనర్లకు సమన్యాయం దక్కాలి& ప్రొ.కోదండరాం

9 months ago 142
Prof Kodandaram : 30 నుంచి 40 ఏళ్ల ప్రభుత్వానికి వెట్టిచాకిరి చేస్తు్న్న ఉద్యోగులకు చివరికి నిరాశే ఎదురవుతోందని ప్రొ.కోదండరాం అన్నారు. పదవీ విరమణ అనంతరం తమపై ఆధారపడొద్దని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయన్నారు.
Read Entire Article