Praja Bhavan : డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా 'ప్రజా భవన్' & ఉత్తర్వులు జారీ
Telangana government News: ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.