Paddy Procurement: ఉమ్మడి కరీంనగర్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 1320 కేంద్రాలు ఏర్పాటు

5 months ago 145
Paddy Procurement: యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. April 1 నుంచి ఇప్పటివరకు వందకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
Read Entire Article