Nizamabad : రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..! తెరపైకి బోధన్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ పేరు..?

1 year ago 393
Custom Milling Rice : నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఫ్యామిలీ పేర్లు తెరపైకి వచ్చాయి.
Read Entire Article