Nizamabad News : ఆర్టీసీ బస్సులో మహిళల నుంచి ఛార్జీలు వసూలు, స్పందించిన సజ్జనార్

9 months ago 221
Nizamabad News : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్ మహిళల నుంచి ఛార్జీలు వసూలు చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సజ్జనార్.
Read Entire Article