Mehdipatnam Skywalk : మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్, భూములు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Mehdipatnam Skywalk : మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. తమ భూములు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించడంతో పనులు ముందుకు సాగనున్నాయి.