Medak News : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ&తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

4 months ago 41
Medak News : మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అఖిల్ 6.7 GPA సాధించాడు. ఈ ఫలితాలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Read Entire Article