Medak News : చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, యువకుడు మృతి
Medak News : మెదక్ జిల్లాలో చేపల చెరువు రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ వర్గం వాళ్లు వాహనాలకు తగలబెట్టి, పోలీసులపై దాడికి దిగారు.