Mahabubabad Crime : మహబూబాబాద్ లో విషాదం, పిల్లల్ని చంపిన పేరెంట్స్ ఉరేసుకుని ఆత్మహత్య

5 months ago 139
: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఇద్దరు పిల్లలకు పాలలో విషం ఇచ్చి పరారైన తల్లిదండ్రులు సమీప అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఈ ఘటన జరగగా... వారి మృతదేహాలు ఇప్పుడు లభ్యమయ్యాయి.
Read Entire Article