Lok Sabha Elections 2024 : రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో 'నిరంతర నిఘా'

5 months ago 157
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గడ్చిరోలి లో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు.
Read Entire Article