KCR Districts Tour : రైతుల వద్దకు కేసీఆర్... ఇవాళ 3 జిల్లాల్లో పర్యటన, మధ్యాహ్నం ప్రెస్ మీట్
KCR District Tour Updates: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.