KCR : 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య, ఎందుకొచ్చిందీ దుస్థితి& కేసీఆర్

5 months ago 150
KCR : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులకు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఎందుకొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్ ఉండేదని ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు.
Read Entire Article