Karimnagar Farmers Protest : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోతున్నాయని రోడ్డెక్కిన రైతన్నలు

5 months ago 62
Karimnagar Farmers Protest : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకీ సాగు నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. పంటలు ఎండిపోతుండడంతో రైతులు సాగు నీటి కోసం రోడెక్కారు. రైతుల నిరసనకు బీఆర్ఎస్ నేతలు తోడైయ్యారు.
Read Entire Article