JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల… 22మంది తెలుగు విద్యార్ధులకు 100శాతం స్కోర్
JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం రాత్రి ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. సెషన్ 2 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22మంది 100శాతం స్కోర్ లభించింది.