Jangaon Farmers Protest : జనగామ మార్కెట్లో దళారుల దోపిడీపై సీఎం సీరియస్,​ముగ్గురికిపై కేసు నమోదు

5 months ago 139
Jangaon Farmers Protest : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే జనగామ జిల్లాలో ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులను దళారులు దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు ధర్నాకు దిగారు. ట్రేడర్స్ పై చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Read Entire Article