Jaggareddy : కాంగ్రెస్ నేతలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవండి, సంగారెడ్డి అధికారులకు జగ్గారెడ్డి అల్టిమేటం!

9 months ago 63
Jaggareddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. కాంగ్రెస్ నేతలను అధికార కార్యక్రమాలకు ఆహ్వానించాలని ఆదేశించారు.
Read Entire Article