Hyderabad : డ్రైనేజ్ మ్యాన్హోల్లోకి రిపేర్ కోసం దిగి... ముగ్గురు కూలీలు మృతి
Hyderabad District News: హైదరాబాద్ లోని జియాగుడలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజ్ పైప్ లైన్ రిపేర్ కోసం దిగిన ముగ్గురు కూలీల మృత్యువాత చెందారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.