Hyderabad News : ఫీజు చెల్లించలేదని పరీక్షకు అనుమతించని యాజమాన్యం, నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన

9 months ago 62
Hyderabad News : హైదరాబాద్ లో నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని కొందరు విద్యార్థులను పరీక్ష రాయకుండా యాజమాన్యం అడ్డుకుంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా ఫీజు కట్టమంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Read Entire Article