Hyderabad News : పశుసంవర్థకశాఖలో ఫైల్స్ మాయం, తలసాని ఓఎస్డీపై కేసు నమోదు

9 months ago 225
Hyderabad News : తెలంగాణ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్ మాయం అయ్యాయి. కార్యాలయం కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్ చోరీ చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపై కేసు నమోదు అయింది
Read Entire Article