Hyderabad News : కస్టమర్ కు ఉచిత తాగు నీరు ఇవ్వని రెస్టారెంట్, రూ.5 వేల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం
Hyderabad News : హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్(Hyderabad Restaurant) కస్టమర్ కు ఉచిత తాగునీరు అందించని కారణంతో రూ.5 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఈటరీస్ తప్పనిసరిగా ఉచిత తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపింది.