Hyderabad Cyber Crime : టెలిగ్రామ్ యాప్ లో పరిచయం, పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం&దర్యాప్తు దుబాయ్ వరకూ!

6 months ago 72
Hyderabad Cyber Crime : ఇటీవల పెట్టుబడి పేరుతో ఓ మహిళ నుంచి రూ.50 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దుబాయ్ లో నుంచి ఓ వ్యక్తి స్థానికంగా ఇద్దరు వ్యక్తులతో ఈ దందా నడిపించినట్లు గుర్తించారు.
Read Entire Article