Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరిట ఘరానా మోసం, రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్

1 year ago 98
Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరుతో కస్టమర్లకు టోకరా వేసి రూ.3 కోట్లలో కిలాడి దంపతులు జంప్ అయ్యారు. సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయించి బ్రాంచ్ లు పెట్టించి కస్టమర్లను నిండాముంచారు.
Read Entire Article