Hyderabad Crime : ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య&విలేకరుల వేధింపులే కారణం!

6 months ago 159
Hyderabad Crime : ముగ్గురు కొడుకులకు ఉరి వేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో సంచలనం అయింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజీ మనీ స్కీమ్ డబ్బులు పెట్టి మోసపోయిన వ్యక్తిని బెదిరించి చివరికి ప్రాణం తీసుకునేలా చేశారు ఐదుగురు విలేకరులు.
Read Entire Article