Food Waste: అన్నదాతల కష్టం కుప్పతొట్టెల్లోకి, ఆహార వృథాలో నిర్లక్ష్యం ఎవరిదీ?

9 months ago 213
Food Waste: దేశంలో ఆహార వృథా పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. రైతన్నలు ఆరుగాలం పండించిన తిండి గింజల్ని కుప్పతొట్టెల్లోకి చేరుతున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నారు. దేశంలో ఏడాదికి సగటున 6.7 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు సమాచారం.
Read Entire Article