CM Revanth Reddy : రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

9 months ago 60
CM Revanth Reddy : రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Read Entire Article