CM Revanth Reddy :బీఆర్ఎస్,బీజేపీ ఒకటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు,ఎవరు అడ్డొచ్చినా పండబెట్టి తొక్కుతాం&రేవంత్ రెడ్డి

6 months ago 62
CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ ఒకటై లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ పన్నాగాలు పన్నుతున్నారన్నారు.
Read Entire Article