Case Filed On Santosh Kumar : బంజారాహిల్స్ లో భూమి కబ్జా, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై కేసు నమోదు!

5 months ago 156
Case Filed On Santosh Kumar : బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. నవయుగ కంపెనీ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్ తో కబ్జా చేశారని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు.
Read Entire Article