Bandi Sanjay Rythu Deeksha : రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష

5 months ago 145
Bandi Sanjay Rythu Deeksha : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతుల కోసం జంగ్ సైరన్ మోగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 2 నుంచి రైతు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article