AP TS SSC Exams 2024: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు…ఒక్క నిమిషం నిబంధన రద్దు

6 months ago 106
AP TS SSC Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. విమర్శల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నిమిషం నిబంధన రద్ద చేశారు. 
Read Entire Article