Akbaruddin Owaisi in Assembly : శ్వేతప్రతంతో ఏం సందేశం ఇస్తున్నారు..? అక్బరుద్దీన్ సూటి ప్రశ్నలు
Telangana Assembly Sessions: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీ మాట్లాడారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ సందర్భంగా పలు తప్పులను ఎత్తిచూపిన ఆయన.. సర్కార్ కు సూటిగా ప్రశ్నలు సంధించారు.